|
రెండు మాటలు -
ఈ కథ 1959లో రాసేను.
గతవారం జానుతెనుగు.బ్లాగ్స్పాట్.కాం లో మాగంటి వంశీమోహన్గారు పాత తెలుగు స్వతంత్రలు తిరగేస్తుంటే నా గల్పిక ఒకటి కనిపించిందని నాకు చెప్పి ప్రచురించేరు. తరవాత మరో గల్పిక చూసి, అది కూడా నాకు పంపించేరు. దానిమీద వారిఅభిప్రాయాలు నిర్మొహమాటంగా రాయమని చెప్పేను. ఒకేకాలంలో రాసినా మిగతా గల్పికలు ఒక మెట్టు పైనున్నాయనీ, “దీనికి కొద్దిగా మినహాయింపు ఇచ్చి పత్రికలో ప్రచురించారేమో అనిపించింది” అన్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను.
ఆ సందర్భంలోనే ఆనాటి సాహిత్యచరిత్ర కొంచెం స్పృశించాలనిపించి ఈ రెండు మాటలు. ఎందుకంటే ఆ గల్పిక తరవాత ఐదేళ్ళకి రాసిన ఈ కథలో కూడా పరిపక్వత తక్కువే. ఇది ఏదో పత్రికకి పంపినట్టు నా రాతప్రతిమీద కనిపిస్తోంది కానీ ప్రచురించిన జాడల్లేవు. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
మాలతి యొక్క టపా 
